For Quick Alerts
For Daily Alerts
206 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
ఇన్వెస్టర్లు లాభాలకు దిగడంతో పాటు, హెల్త్ కేర్ స్టాక్లు నష్టాలకు గురవ్వడంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు నష్టపోయ 30,365.25 వద్ద ముగియగా,
|
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు, హెల్త్ కేర్ స్టాక్లు నష్టాలకు గురవ్వడంతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు నష్టపోయి 30,365.25 వద్ద ముగియగా, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 9386 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడిన వాటిలో శ్రేయిఇన్ఫ్రా(5.21%), ఓఎఫ్ఎస్ఎస్(3.40%), వీఆర్ఎల్ లాజిస్టిక్స్(3.31%), మారుతి(2.70%), జేకేలక్ష్మీ సిమెంట్ లిమిటెడ్(2.45%) ఉండగా; నష్టపోయిన వాటిలో వీడియోకాన్ ఇండస్ట్రీస్ (20.00%), జేపీఅసోసియేట్స్(9.88%), హెచ్డీఐఎల్(7.42%), బ్యాంక్ ఆఫ్ ఇండియా(7.42%), సింటెక్స్(7.41%) మొదలైనవి ఉన్నాయి.
Comments
English summary
206 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్ | sensex closes 206 points lower
Story first published: Tuesday, May 23, 2017, 16:32 [IST]