ఎస్బీఐ ఆ చార్జీలు విధించడం లేదట
బడ్డీ మొబైల్ ఈ-వాలెట్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని తొలి సారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సాధారణ పొదుపు ఖాతాలకు ఏటీఎం సర్వీసు ఛార్జీల్లో ఎలాంటి మ
*
ఏటీఎంల
ద్వారా
ఉపసంహరణపై
ఎస్బీఐ
వివరణ
ఎటీఎంల
ద్వారా
జరిగే
ప్రతి
నగదు
ఉపసంహరణపై
రూ-.25
చొప్పున
చార్జి
విధించనున్నట్లు
చ్చిన
వార్తలను
స్టేట్
బ్యాంక్
తోసిపుచ్చింది.
ఈ
వార్తల్లో
ఏ
మాత్రం
నిజం
లేదని
తెలపింది.
అయితే
ఎస్బీఐ
మొబైల్
ఈ-వాలెట్
'ఎస్బీఐ
బడ్డి'
ఖాతాలోని
నగదును
ఖాతాదారులు
ఎటీఎంల
ద్వారా
ఉపసంహరించుకుంటే
మాత్రం
ప్రతి
లావాదేవీపై
రూ.25
ఛార్జి
పడుతుందని
ఎస్బిఐ
ఎండి
రజనీష్
కుమార్
చెప్పారు.
స్టేట్
బ్యాంక్
ఖాతాదారులకు
ఉపయోగపడే
యాప్లు
బడ్డీ మొబైల్ ఈ-వాలెట్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని తొలి సారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సాధారణ పొదుపు ఖాతాలకు ఏటీఎం సర్వీసు ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఎస్బిఐ బడ్డి ఖాతాదారులు ఇక నుంచి బిజినెస్ కరస్పాండెంట్ల (బిసి) ద్వారా కూడా తమ ఖాతాల్లో నగదు జమ చేయడం లేదా వెనక్కి తీసుకోవడం చేయవచ్చని వెల్లడించింది.