For Quick Alerts
For Daily Alerts
నల్లధనం వెల్లడి గడువు మే10 వరకూ పొడిగింపు
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద డిక్లరేషన్లను మే 10 వరకూ దాఖలు చేసుకునే అవకాశాలన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ కల్పించింది.
|
ప్రధానమంత్రి
గరీబ్
కళ్యాణ్
యోజన
(పీఎంజీకేవై)
కింద
డిక్లరేషన్లను
మే
10
వరకూ
దాఖలు
చేసుకునే
అవకాశాలన్ని
కేంద్ర
ప్రత్యక్ష
పన్నుల
బోర్డ్
కల్పించింది.
''పన్ను,
సర్చార్జ్,
జరిమానాలను
మే
31వ
తేదీ,
ఏప్రిల్
30లోపు
డిపాజిట్
చేసిన
వారు
ఇందుకు
సంబంధించి
తమ
డిక్లరేషన్లను
సమర్పించుకోడానికి
మే
10
వరకూ
అవకాశాన్ని
కల్పించడం
జరిగింది''
అని
ఒక
ఉన్నతాధికారి
తెలిపారు.
డిపాజిట్
గడువును
తాజాగా
ఏప్రిల్
30వ
తేదీ
వరకూ
నెలరోజులపాటు
ఇటీవలే
పొడిగించిన
సంగతి
తెలిసిందే.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన
నల్లధనం వివరాల వెల్లడికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. December 17, 2016నుంచి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. 2017 మార్చి 31 వరకు గరీబ్ కల్యాణ్ యోజన పథకం కొనసాగుతుందని రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు.
Comments
English summary
నల్లధనం వెల్లడి గడువు మే10 వరకూ పొడిగింపు | date for pmgky extended until may 10 to declare black money
Story first published: Saturday, April 22, 2017, 15:51 [IST]