For Quick Alerts
For Daily Alerts
మదుపరి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి
దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మునుపటి నష్టాలను మరిపించేలా దేశీయ షేర్లు రాణించాయి. దేశీయ సెంటిమెంటు బలపడటంతో పాటు విదేశీ నిధుల రాకతో దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. దీంతో సెన
|
దేశీయ
మార్కెట్లు
మంగళవారం
లాభాలతో
ముగిశాయి.
మునుపటి
నష్టాలను
మరిపించేలా
దేశీయ
షేర్లు
రాణించాయి.
దేశీయ
సెంటిమెంటు
బలపడటంతో
పాటు
విదేశీ
నిధుల
రాకతో
దేశీయ
సూచీలు
లాభాల
బాట
పట్టాయి.
దీంతో
సెన్సెక్స్
172.37
పాయింట్లు(0.59%)
లాభపడి
29,409.52
వద్ద
ముగియగా;
నిఫ్టీ
55.6
పాయింట్లు(0.61%)
పైకి
ఎగబాకి
9100.80
వద్ద
స్థిరపడింది.
చమురు,సహజవాయు;
స్థిరాస్తి
రంగాలు
తప్ప
బీఎస్ఈ
సూచీలో
అన్ని
రంగాలు
సానుకూలంగా
కదలాడాయి.
బ్యాంకింగ్
అత్యధికంగా
0.78%
లాభపడగా,
వాహన
రంగం(0.77%),
కన్సూమర్
డ్యూరబుల్స్(0.76%),
విద్యుత్-పవర్(0.75%)
తర్వాతి
స్థానాలలో
ఉన్నాయి.
నష్టపోయిన
వాటిలో
స్థిరాస్తి
రంగం(0.35%),
చమురు,
సహజవాయు
రంగం(0.25%)
ఉన్నాయి.
బీఎస్ఈలో లాభపడిన, నష్టపోయిన సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్(3.23%), హెచ్డీఎఫ్సీ(1.97%), టాటా మోటార్స్(1.48%), ఏసియన్ పెయింట్స్(1.32%), ఐసీఐసీఐ బ్యాంకు(1.26%) దూసుకెళ్లగా; ఓఎన్జీసీ(1.08%), ఐటీసీ(0.5%), లుపిన్(0.45%), రిలయన్స్(0.41%), కోల్ ఇండియా(0.33%)నీరసించాయి.
Comments
English summary
మదుపరి మోము మెరిసింది: నిఫ్టీ 9100 పైకి | Sensex up 172 points on tuesday as asian markets trading positive
Story first published: Tuesday, March 28, 2017, 16:35 [IST]