For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

మూడు రోజుల వ‌రుస న‌ష్టాల త‌ర్వాత దేశీయ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 164.48(0.56%) పాయింట్ల లాభంతో 29,332.16 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 55.85(0.62%) పాయింట్లు పైకి ఎగ‌బాకి 9086.30 వ‌

|

మూడు రోజుల వ‌రుస న‌ష్టాల త‌ర్వాత దేశీయ మార్కెట్లు గురువారం కోలుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 164.48(0.56%) పాయింట్ల లాభంతో 29,332.16 వ‌ద్ద ముగియ‌గా; నిఫ్టీ 55.85(0.62%) పాయింట్లు పైకి ఎగ‌బాకి 9086.30 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండ‌టంతో దేశీయ మార్కెట్ల‌లోనూ ఆ ప్ర‌భావం క‌నిపించింది.

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

కొన్ని ప్ర‌ధాన సూచీలు గ‌త రెండు నెల‌ల్లోనే గరిష్ట స్థాయిల వ‌ద్ద ముగియ‌డం మార్కెట్ల‌కు ఉత్సాహాన్నిచ్చింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభ‌ప‌డిన వాటిలో ఆర్‌డీఈఎల్‌(7.67%), శోభా, కేఈసీ, టాటా గ్లోబ‌ల్‌, WABAG ఉండగా; న‌ష్ట‌పోయిన వాటిలో పీసీజెవెల‌ర్స్‌(3.12%),ప్రిస్టేజ్‌, జీఎస్‌కే క‌న్సూమర్ హెల్త్కేర్ లిమిటెడ్‌, మార్క్‌సాన్స్‌,ఇంజినీర్స్ఇన్ ముందు ఉన్నాయి.

English summary

లాభాల్లో ముగిసిన మార్కెట్లు | Sensex closes up 164 points because of recovery in global markets

BSE Sensex closed higher by 164 points, or 0.56%, to 29,332, while the Nifty 50 rose 56 points, or 0.62%, to 9,086. Here are the latest updates
Story first published: Thursday, March 23, 2017, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X