మళ్లీ రూ. 30 వేలను దాటిన బంగారం ధర
బంగారం మళ్లీ పుంజుకుంది. శనివారం రోజు రూ. 375 పెరగడం ద్వారా 10 గ్రాములు బంగారం రూ. 30,100 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ డిమాండ్తో పాటు, స్థానిక వ్యాపారుల నుంచి పసిడికి డిమాండ్ పెరగడమే ఇందుక
బంగారం
మళ్లీ
పుంజుకుంది.
శనివారం
రోజు
రూ.
375
పెరగడం
ద్వారా
10
గ్రాములు
బంగారం
రూ.
30,100
స్థాయికి
చేరుకుంది.
అంతర్జాతీయ
డిమాండ్తో
పాటు,
స్థానిక
వ్యాపారుల
నుంచి
పసిడికి
డిమాండ్
పెరగడమే
ఇందుకు
కారణం.
వెండి
సైతం
43వేలను
దాటింది.
కేజీ
వెండి
ధర
రూ.
400
పెరగడం
ద్వారా
రూ.
43,100గా
పలుకుతోంది.
పరిశ్రమల
నుంచి
వెండి
కొనుగోళ్లు
పెరగడంతో
పాటు,
కాయిన్
తయారీదార్ల
ఆసక్తి
వల్ల
వెండికి
డిమాండ్
ఏర్పడింది.
దీంతో
ధర
పెరిగింది.
అంతర్జాతీయ
మార్కెట్లో
డిమాండ్తో
పాటు,
డాలరు
బలహీనతే
బంగారం
ధరలు
పెరిగేందుకు
కారణమని
ట్రేడర్లు
అభిప్రాయపడుతున్నారు.
అంతే
కాకుండా
వెడ్డింగ్
సీజన్
కావడంతో
స్థానిక
వ్యాపారులు
సైతం
బంగారం
కొనుగోళ్లను
పెంచారని
చెబుతున్నారు.
హైదరాబాద్లో
బంగారం
ధరలు
24
క్యారెట్ల
బంగారం
రూ.
30,181
హైదరాబాద్లో
నిత్యం
మారుతున్న
బంగారం
ధరలను
తెలుసుకునేందుకు
ఇక్కడ
క్లిక్
చేయండి
హైదరాబాద్లో
బంగారం
ధరలు
22
క్యారెట్ల
బంగారం
రూ.
28,220
చెన్నైలో
ఈ
రోజు
బంగారం
ధరలు
ముంబయిలో
ఈ
రోజు
బంగారం
ధరలు
ఢిల్లీలో
ఈ
రోజు
బంగారం
ధరలు
కోల్కతలో
ఈ
రోజు
బంగారం
ధరలు
బెంగుళూరులో ఈ రోజు బంగారం ధర