శశికళ ప్రభావం: ఎగసిన సన్ నెట్వర్క్, రాజ్ టీవీ షేర్లు
రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. కన్సాలిడేషన్ బాట పట్టిన మార్కెట్లో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 12 పాయింట్ల నామమాత్ర నష్టంతో
రోజు
మొత్తం
పలుమార్లు
హెచ్చుతగ్గులకు
లోనైన
దేశీ
స్టాక్
మార్కెట్లు
చివరికి
స్వల్ప
నష్టాలతో
ముగిశాయి.
కన్సాలిడేషన్
బాట
పట్టిన
మార్కెట్లో
ట్రేడింగ్
ముగిసేసరికి
సెన్సెక్స్
12
పాయింట్ల
నామమాత్ర
నష్టంతో
28,339
వద్ద
నిలవగా..
నిఫ్టీ
కూడా
13
పాయింట్లు
తగ్గి
8,792
వద్ద
స్థిరపడింది.
తద్వారా
సాంకేతిక
నిపుణులు
కీలకంగా
భావించే
8,800
దిగువన
నిలిచింది.
ప్రస్తుత
ఆర్థిక
సంవత్సరం
మూడో
త్రైమాసికంలో
టాటా
మోటార్స్
ఫలితాలు
నిరాశ
పరచడంతో
ఆటో
కౌంటర్లలో
అమ్మకాలు
ఊపందుకున్నాయి.
వెరసి
ఎన్ఎస్ఈలో
ఆటో
రంగం
అత్యధికంగా
1.5
శాతం
పతనంకాగా..
మెటల్,
ఫార్మా,
రియల్టీ
సైతం
0.7
శాతం
చొప్పున
డీలాపడ్డాయి.
శశికళకు
అక్రమాస్తుల
కేసులో
శిక్ష
ఖరారవడంతో
వైరి
వర్గమైన
సన్
టీవీ
నెట్వర్క్(జెమినీ
తదితర,
రాజ్
టీవీ)
షేర్లు
బాగా
పెరిగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో లాభపడినవి
జీవీకేపీఐఎల్ 0.72%
ఫోర్టిస్ 9.75%
ఎస్జేవీఎన్ 1.70%
ఎమ్ఎమ్టీసీ 3.20%
రిలయన్స్ ఇన్ఫ్రా 26.20%
ఇది
కూడా
చదవండి
క్రమమైన
ఆదాయానికి
10
రకాల
పెట్టుబడులు
బీఎస్ఈ
సెన్సెక్స్లో
నష్టపోయినవి
రెప్కోహోం
60.15%
హిందుస్తాన్
పెట్రోలియం
32.40%
జీడీఎల్
14.50%
యునిటెక్
0.32%
సుజ్లాన్
0.90%
ఇది కూడా చదవండి సురక్షితమైన పోస్టాఫీసు పథకాలు