ట్రంప్ భయాలతో భారీ నష్టాల్లో మార్కెట్లు
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండటంతో పాటు, అటు ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో దేశీయ
ఎఫ్ఐఐల
అమ్మకాలు
కొనసాగుతుండటంతో
పాటు,
అటు
ఈ
రోజు
అమెరికా
అధ్యక్షుడిగా
డొనాల్డ్
ట్రంప్
ప్రమాణ
స్వీకారం
చేయనున్న
నేపథ్యంలో
ఆసియా
మార్కెట్లలో
ఆందోళన
నెలకొందని
నిపుణులు
విశ్లేషిస్తున్నారు.
దీంతో
దేశీయ
మార్కెట్లు
బాగా
నష్టపోయాయి.
దీంతో
సెన్సెక్స్
1
శాతం
పైగా
క్షీణించింది.
ట్రేడింగ్
ముగిసే
సరికి
బీఎస్ఈ
సెన్సెక్స్
274
పాయింట్లు
నష్టపోయి
27034
వద్ద
ముగియగా,
నిఫ్టీ
86
పాయింట్ల
నష్టంతో
8349
వద్ద
స్థిరపడింది.
యాక్సిస్
బ్యాంకు
నిరాశజనక
ఫలితాలను
వెల్లడించడంతో
ఒక
దశలో
ఆ
బ్యాంకు
షేర్లు
6
శాతానికి
పైగా
నష్టపోయాయి.
ట్రంప్
అనుసరించనున్న
విధానాలపై
ఆందోళనతో
ఐటీ,
ఫార్మా
కౌంటర్లు
డీలాపడ్డాయి.
మరోపక్క
యాక్సిస్
బ్యాంక్
ఫలితాలు
నిరుత్సాహపరచడంతో
బ్యాంకింగ్
కౌంటర్లలో
కూడా
అమ్మకాలు
ఊపందుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో అదానీ పవర్(11.48%), సింటెక్స్(7.33%), ఎమ్ఆర్పీఎల్(7012%), యాక్సిస్ బ్యాంక్(6.86%), JISLJALEQS(5.85%) నష్టపోగా; హవెల్స్(4.00%), ఐడియా(2.96%), ఈద్పార్రీ(EIDPARRY) (2.26%), జేఎస్డబ్ల్యూ ఎనర్జీ(2.08%), యునైటెడ్ స్పిరిట్స్(1.57%) మేర లాభపడ్డాయి.