For Quick Alerts
For Daily Alerts
పుంజుకున్న పసిడి ధర, మళ్లీ రూ. 28 వేల పైకి
బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్ట స్థాయి నుంచి ఈ రోజు కోలుకున్నాయి. స్థానిక వ్యాపారుల కొనుగోళ్లు బాగా ఉండటంతో పాటు, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూ.475 పుంజుకొని 28025 స్థాయికి చేరి
|
బంగారం ధరలు సోమవారం 11 నెలల కనిష్ట స్థాయి నుంచి ఈ రోజు కోలుకున్నాయి. స్థానిక వ్యాపారుల కొనుగోళ్లు బాగా ఉండటంతో పాటు, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూ.475 పుంజుకొని 28025 స్థాయికి చేరింది. వెండి రూ. 550 పెరగడంతో 39 వేల మార్కును దాటి కేజీ వెండి రూ.39150గా పలుకుతోంది. దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 99.9%, 99.5% స్వచ్చమైన బంగారం ధరలు రూ. రూ. 28025, రూ. 27,875 గానూ ఉన్నాయి.
Comments
English summary
పుంజుకున్న పసిడి ధర, మళ్లీ రూ. 28 వేల పైకి | Gold rebounds to Rs. 28,025 on firm global cues
Story first published: Tuesday, December 27, 2016, 15:52 [IST]