For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. 250 త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధర సోమ‌వారం మరింత త‌గ్గింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి

|

ప‌సిడి ధర సోమ‌వారం మరింత త‌గ్గింది. ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.250 క్షీణించి ఏకంగా 11 నెలల కనిష్ఠానికి చేరింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.27,550 పలికింది. ఆభరణాల తయారీ దారులు, వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, ఫ్యూచర్‌ ట్రేడింగ్‌లో తక్కువ ధర పలకడం పసిడి ధర పతనానికి కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.


మరోపక్క వెండి ధర సైతం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.210 తగ్గి రూ.38,600 వ‌ద్ద ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో వెండి ధర తగ్గిందని విశ్లేషకులు వెల్ల‌డించారు. అంతేకాకుండా నగదు కొరత సైతం బంగారం, వెండి ధరల పతనానికి కారణమైందని పేర్కొన్నారు.

దేశంలో వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు

Read more about: gold gold demand investment
English summary

రూ. 250 త‌గ్గిన బంగారం ధ‌ర‌ | gold prices dropped to 11 months low

Gold prices slumped by Rs. 250 to hit over 11-month low of Rs. 27,550 per 10 gram at the bullion market here today due to weak demand from jewellers and lower advices from futures trade.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X