మార్కెట్లు పైకి, కోలుకున్న టాటా షేర్లు
ఈ రోజు ట్రేడింగ్లో సూచీలు లాభపడ్డాయి. రోజంతా ఓడిదుడుకుల మధ్య కదలాడినా చివరకు సానుకూలంగానే మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27942 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 8638 వద్ద
ఈ రోజు ట్రేడింగ్లో సూచీలు లాభపడ్డాయి. రోజంతా ఓడిదుడుకుల మధ్య కదలాడినా చివరకు సానుకూలంగానే మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 27942 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 8638 వద్ద క్లోజయ్యాయి.
సెన్సెక్స్లో
లాభపడిన
వాటిలో
టాటా
మోటార్స్,
కోల్
ఇండియా,
రెడ్డీస్
ల్యాబరేటరీస్
ఉండగా;
నష్టపోయిన
వాటిలో
వీఆర్ఎల్లాజిస్టిక్స్
లిమిటెడ్,
బజాజ్
ఫైనాన్స్,
పర్సిస్టెంట్
సిస్టమ్స్
లిమిటెడ్,
ఎస్జేవీఎన్,
ఐసీఐసీఐ
బ్యాంకు
ఉన్నాయి.
అధికంగా
లాభపడ్డ
వాటిలో
బజాజ్
ఆటో(3.35%),
టాటా
మోటార్స్(2.68%),
కోల్ఇండియా(2.33%),
టాటా
స్టీల్(1.85%),
Drరెడ్డీస్
ల్యాబరేటరీస్
(1.24%)
ఉండగా;
అధికంగా
నష్టపోయిన
వాటిలో
ఐసీఐసీఐ
బ్యాంకు(2.41%),
సిప్లా(1.74%),
ఏసియన్
పెయంట్స్(1.51%),
భారతి
ఎయిర్టెల్(1.36%)
ఉన్నాయి.
శాతం
వారీగా
చూస్తే
టెక్
మహీంద్రా
అత్యధికంగా
7.2%
పైకి
ఎగిసింది.
టాటా
గ్రూప్
షేర్లలో
రికవరీ
కనబడింది.
ఎన్ఎస్ఈలో
మొత్తం
లాభంలో
నాలుగో
వంతు
టాటా
మోటార్స్
నుంచే
వచ్చింది.
టాటా
స్టీల్
దాదాపు
2%
లాభపడింది.