For Quick Alerts
For Daily Alerts
నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంతో 27,704 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో 8567 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
|
స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 12.09 గం.ల సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు నష్టంతో, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతోకొనసాగుతున్నాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 66.88 పైసలు వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్సు, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు.
Comments
English summary