For Quick Alerts
For Daily Alerts
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. మైండ్ ట్రీ ఫలితాల వెల్లడితో ఐటీ రంగ షేర్లు డీలా పడ్డాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 101 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 16 పాయింట్లు పుంజు
|
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. మైండ్ ట్రీ ఫలితాల వెల్లడితో ఐటీ రంగ షేర్లు డీలా పడ్డాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 101 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 16 పాయింట్లు పుంజుకుంది.
ఈ రోజు ట్రేడింగ్లో లాభపడిన వాటిలో ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు ముందు ఉన్నాయి. బలహీనంగా ఉన్న ఐటీ రంగ షేర్లలో హెచ్సీఎల్ ఉంది. ఈ రోజు హెచ్సీఎల్ టెక్ 2% నష్టపోయింది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సైతం తగ్గుదలను కనబరిచాయి. మైండ్ట్రీ ఫలితాలు అంచనాలను అందుకోకపోడంతో ఐటీ రంగ షేర్లపై ప్రభావం పడింది. మరో వైపు మార్కెట్లో మైండ్ట్రీ షేరు 4% వరకూ నష్టపోయింది.
Comments
English summary
లాభాల్లో ముగిసిన మార్కెట్లు | sensex ended with gains
Story first published: Monday, October 24, 2016, 17:42 [IST]