పేటీఎమ్ మహా బజార్ సేల్ అక్టోబర్12 నుంచి 14 మధ్య
అక్టోబర్ 12 నుంచి 14 మధ్య పేటీఎమ్ మహా బజార్ సేల్ను ప్రారంభించింది. ఈ 3 రోజుల అమ్మకాల్లో వినియోగదారులకు రూ. 1000 కోట్ల మేర ప్రయోజనాలను కల్పించేందుకు కంపెనీ సిద్దమైంది. గతేడాది కన్నా రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్న ఈ కామర్స్ సంస్థ 3 రోజుల్లో 1కోటి అమ్మకాలను జరపాలని నిర్ణయించింది.
ఈ పండగ సీజన్లో మొత్తం 1లక్షా 30 వేల మంది పేటీఎమ్ మర్చెంట్స్లో 10వేల మంది రూ. 100 కోట్ల వరకూ క్యాష్బ్యాక్ కోసం ఖర్చుపెడుతున్నారు. గత 2 ఏళ్లలో చిన్న, మధ్య తరహా వ్యాపారులు 500-600 వస్తువుల అమ్మకాల ద్వారా 4-5 కోట్ల రూపాయల అమ్మకాలను చేశారు.
ఇది కూడా చదవండి పేటీఎమ్ వ్యాలెట్ పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నారా?
ఏటా
పేటీఎమ్
దివాళీ
సేల్
అమెజాన్,
ఫ్లిప్కార్ట్,స్నాప్డీల్
సేల్
తర్వాత
వస్తుంది.
పేటీఎమ్
క్యాష్బ్యాక్
అమ్మకాల్లో
ఎక్కువగా
పేటీఎమ్
వ్యాలెట్కు
డబ్బులు
జమచేస్తారు.
పేటీఎమ్ను
చాలా
చోట్ల
చెల్లింపులకు
అంగీకరిస్తున్న
వీటిని
అవసరమైన
చోట
వాడుకోవచ్చు.
ఇప్పటివరకూ
వచ్చిన
విధంగా
క్యాష్బ్యాక్,
రాయితీలను
అంతస్థాయిలో
ఊహించలేకపోవచ్చు.
కొన్ని
ఐఫోన్
7ఎస్
మోడళ్లపైన
రూ.
7000
వరకూ
క్యాష్బ్యాక్ను
పేటీఎమ్
అందిస్తోంది.
పేటీఎమ్
కూపన్ల
లింక్
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి.