For Quick Alerts
For Daily Alerts
400 పాయింట్లకు పైగా పడిన సెన్సెక్స్
|
ఇండియన్ ఆర్మీ సరిహద్దు వద్ద పాక్ ఉగ్రవాదులపై దాడులు జరిపిందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. 12.45 గంటలకు సెన్సెక్స్ 456 పాయింట్ల నష్టంతో 27,837 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 8600 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్లో లాభపడిన వాటిలో ఎమ్ అండ్ ఎమ్, గెయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పవర్గ్రిడ్, ఓఎన్జీసీ ఉన్నాయి. నష్టపోయిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, యాక్సిస్ బ్యాంకు, హెచ్యూఎల్, ఎల్ అండ్ టీ ఉన్నాయి.
రూపాయి వారం రోజుల కనిష్టానికి చేరింది.
Comments
English summary