For Quick Alerts
For Daily Alerts
సెన్సెక్స్ 222 పాయింట్లు కిందకు
|
మదుపర్లు తమ దృష్టిని కేంద్ర బ్యాంకుల నుంచి అమెరికా రాజకీయాల వైపు మళ్లించడంతో పాటు, రూపాయి బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.7% పైగా నష్టాల్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 1 గంటకు చర్చ జరగనుంది. దీని ద్వారా తాము అభ్యర్థిత్వానికి ఏ విధంగా సరిపోతామో బలాబలాలను బయటపెట్టుకునే వీలు కలుగుతుంది.
12 గంటల 35 నిమిషాల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంతో 28446 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ 62.35 పాయింట్లు క్షీణతతో 8769 వద్ద కొనసాగుతోంది.
Comments
English summary
సెన్సెక్స్ 222 పాయింట్లు కిందకు | sensex and nifty over .70% loss
Story first published: Monday, September 26, 2016, 12:52 [IST]