త మ ఖాతాదార్లను కేవైసీ అప్ డేట్ చేసుకోవాల్సిందిగా పంజాబ్ నేష న ల్ బ్యాంకు(పీఎన్ బీ) కోరింది. అక్టోబ ర్ 1 లోపు అప్ డేట్ చేయ ని వారి ఖాతాదారుల లావేదేవీల ను బ్లాక్ చేస్తామ ని హెచ్చ రించింది. ఇప్ప టివ ర కూ మీ కేవైసీ అప్ డేట్ పెండింగ్ ఉండి, అక్టోబ ర్ 1 లోపు అప్ డేట్ పూర్తిచేయ క పోతే బ్యాంకుకు మీ ఏటీఎమ్ , పీవోఎస్, ఇంట ర్నెట్ , మొబైల్ బ్యాంకు లావాదేవీలను ఆపు చేసే హ క్కు ఉంద ని వినియోగ దారుల కు పంపిన లేఖ లో పీఎన్ బీ పేర్కొంది. ఆర్ బీఐ మార్గ నిర్దేశ కాల ప్ర కారం ప్ర తి వినియోగ దారుడు స మ యానుసారంగా త మ కేవైసీ వివ రాల ను అప్ డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ఖాతాదార్లు వ్య క్తిగ త , చిరునామా గుర్తింపుల కోసం అధికారికంగా ధ్రువీక రించిన ప త్రాల ను స మ ర్పించాలి. ఇది కూడా చ ద వండి: ఆధార్ ఈ-కేవైసీ వ ల్ల ప్ర యోజ నాలు