అంత ర్జాతీయ మార్కెట్ల ప్ర భావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా న ష్ట పోయాయి. ఉద యం లాభాల తోనే ప్రారంభ మైనా చివ రికి న ష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు క్షీణించి 27,835 వ ద్ద ముగియ గా; నిఫ్టీ 58 పాయింట్లు న ష్టపోయి 8592 వ ద్ద ముగిసింది. డాల రుతో రూపాయి మార కం రూ. 66.86 వ ద్ద కొన సాగుతోంది. ఆగ స్టు సిరీస్ డెరివేటివ్ ల ముగింపు కూడా మార్కెట్లు ప డిపోవ డానికి కార ణ మైంది. ఎన్ఎస్ఈలో బీహెచ్ఈఎల్ , బీపీసీఎల్ , గెయిల్ , ఐటీసీ, హెచ్ సీఎల్ టెక్ త దిత ర షేర్లు లాభ ప డిన వాటిలో ఉన్నాయి. న ష్ట పోయిన వాటిలో అదానీ స్పోర్ట్స్ , విప్రో, ఐడియా సెల్యూలార్ , భార తి ఇన్ ఫ్రాటెల్ , జీ ఎంట ర్ టైన్ మెంట్ త దిత ర కంపెనీల షేర్లు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో ఎఫ్ఎంసీజీ మిన హా మిగిలిన అన్ని రంగాలు న ష్టాల బాట ప ట్టాయి.