రిల య న్స్ జియో రాక నేప థ్యంలో అన్ని టెలికాం కంపెనీలు పోటీ ప డి ఆఫ ర్లు ప్ర క టిస్తున్న నేప థ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా రేసులోకి వ చ్చేసింది. అప రిమిత ఆఫ ర్ విష యంలో ప్ర భుత్వ రంగ సంస్థ ఇత ర పోటీదార్ల కు స వాలు విసురుతోంది. 3జీ నేష న ల్ అన్ లిమిటెడ్ ప్లాన్ ను రూ.1099కే ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. మొత్తం టెలికాం రంగంలోనే తొలి అపరిమిత 3జీ పథకాన్ని రూ.1099కే.. అది కూడా నెట్ వేగాన్ని తగ్గించకుండా అందిస్తున్నట్లు బీఎస్ ఎన్ ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్ల డించారు. డేటా రేట్లను సైతం 67 శాతం త గ్గించిన ట్లు చెప్పారు. 549 రూపాయ ల 3జీ పథకంలో డేటా వినియోగ పరిమితిని 5 జీబీ నుంచి 10 జీబీకి పెంచారు. దీని కాల ప రిమితి 30 రోజులుగా ఉంటుంది. అదే సమయంలో రూ.156 పథకంలో 3జీ డేటా వినియోగాన్ని రెట్టింపు చేసి 2జీబీకి చేసినట్లు తెలిపారు.