For Quick Alerts
For Daily Alerts
టాటాకు డొకొమో నోటీసు
|
జపాన్ సంస్థ ఎన్టీటీ డొకొమో టాటా గ్రూప్కు నోటీసులిచ్చింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సంస్థ నష్ట పరిహారాన్ని డిమాండ్ చేస్తోంది.
టాటా
సన్స్
ఏఏ
దేశాల్లో
విస్తరించి
ఉందో
అక్కడ
న్యాయపోరాటం
చేసేందుకు
జపనీస్
టెలికాం
కంపెనీ
ప్రయత్నిస్తోంది.
వివాదాన్ని
పరిష్కరించే
క్రమంలో
టాటా
సన్స్
వ్యవహరించిన
తీరు
బాగా
లేదని
ఎన్టీటీ
ప్రతినిధులు
అన్నట్లు
సమాచారం.
దిల్లీ
హైకోర్టులో
రూ.
7950
కోట్లను
డిపాజిట్
చేయనున్నట్లు
టాటా
సన్స్
వెల్లడించింది.
Comments
English summary
టాటాకు డొకొమో నోటీసు | NTT Docomo serves notice to Tatas for recovery of 7950 crores
Story first published: Thursday, July 28, 2016, 16:52 [IST]