వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు.
8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.
అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.